పెరుగుతున్న ఫుడ్ వేస్ట్
- June 30, 2018
క్యాపిటల్లో వేస్టేజ్ 33 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అల్ఖలీజ్ క్లీనింగ్ కంపెనీ ఈ వివరాల్ని వెల్లడించింది. ఫుడ్ వేస్టేజ్ ఇందులో 4 శాతం పెరుగుదల నమోదు చేసింది. ప్లాస్టిక్ వేస్ట్ 22 శాతం, పేపర్ మరియు కార్డ్బోర్డ్ వేస్ట్ 9.2 శాతం పెరుగుదల నమోదయ్యింది. గ్లాస్ 5 శాతం వేస్టేజ్ వుంది. బహ్రెయిన్లో పలు గవర్నరేట్స్లో క్లీనింగ్ సర్వీసెస్కి సంబంధించి పూర్తి వివరాల్ని ఈ సంస్థ వెల్లడించింది. ప్రాక్టికల్ మరియు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ద్వారా ఈ స్టడీ నిర్వహించారు. మొత్తం 2 శాంపిల్స్ని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ఈ స్టడీ కోసం సేకరించారు. స్టడీకి ముందు పలు గ్రూపులుగా వీటిని విభజించినట్లు కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







