పెరుగుతున్న ఫుడ్ వేస్ట్
- June 30, 2018
క్యాపిటల్లో వేస్టేజ్ 33 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అల్ఖలీజ్ క్లీనింగ్ కంపెనీ ఈ వివరాల్ని వెల్లడించింది. ఫుడ్ వేస్టేజ్ ఇందులో 4 శాతం పెరుగుదల నమోదు చేసింది. ప్లాస్టిక్ వేస్ట్ 22 శాతం, పేపర్ మరియు కార్డ్బోర్డ్ వేస్ట్ 9.2 శాతం పెరుగుదల నమోదయ్యింది. గ్లాస్ 5 శాతం వేస్టేజ్ వుంది. బహ్రెయిన్లో పలు గవర్నరేట్స్లో క్లీనింగ్ సర్వీసెస్కి సంబంధించి పూర్తి వివరాల్ని ఈ సంస్థ వెల్లడించింది. ప్రాక్టికల్ మరియు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ద్వారా ఈ స్టడీ నిర్వహించారు. మొత్తం 2 శాంపిల్స్ని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ఈ స్టడీ కోసం సేకరించారు. స్టడీకి ముందు పలు గ్రూపులుగా వీటిని విభజించినట్లు కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







