వాట్సప్ కొత్త అప్ డేట్
- July 01, 2018
వాట్సప్ మన నిత్య జీవితంలో ఎంత కలిసిపోయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏదైనా చిన్న మెసేజ్ పాస్ చేయాలంటే వెంటనే వాట్సప్ కి చెయ్ అని అనేస్తాం. ఇక గ్రూప్ ల సంగతైతే చెప్పక్కర్లేదు.. వైరల్ వీడియోలు, బంద్ కు సంబదించి ఇన్ఫో లు అన్ని క్షణాల్లో వచ్చేస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాట్సప్ గ్రూప్ కు మాత్రం సరికొత్త మార్పులు వచ్చేశాయి. అవేంటంటే.. కేవలం గ్రూప్ అడ్మిన్ మాత్రమే ఏదైనా సమాచారాన్ని షేర్ చేసేలా సవరించారు. అంటే వన్ టూ వన్ పద్ధతిలాగ. కేవలం సమాచారాన్ని అడ్మిన్ మాత్రమే చేరవేగలడు. గ్రూప్ మెంబర్స్ అంతా దాన్ని కేవలం చూడగలరు. ఇది మనకు వద్దనుకుంటే గ్రూప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇన్ఫో గ్రూప్ దగ్గర కేవలం అడ్మిన్స్ అనే దానిని డిస్ ఎబెల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ అప్ డేటెడ్ వారికి అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







