వాట్సప్ కొత్త అప్ డేట్
- July 01, 2018
వాట్సప్ మన నిత్య జీవితంలో ఎంత కలిసిపోయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏదైనా చిన్న మెసేజ్ పాస్ చేయాలంటే వెంటనే వాట్సప్ కి చెయ్ అని అనేస్తాం. ఇక గ్రూప్ ల సంగతైతే చెప్పక్కర్లేదు.. వైరల్ వీడియోలు, బంద్ కు సంబదించి ఇన్ఫో లు అన్ని క్షణాల్లో వచ్చేస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాట్సప్ గ్రూప్ కు మాత్రం సరికొత్త మార్పులు వచ్చేశాయి. అవేంటంటే.. కేవలం గ్రూప్ అడ్మిన్ మాత్రమే ఏదైనా సమాచారాన్ని షేర్ చేసేలా సవరించారు. అంటే వన్ టూ వన్ పద్ధతిలాగ. కేవలం సమాచారాన్ని అడ్మిన్ మాత్రమే చేరవేగలడు. గ్రూప్ మెంబర్స్ అంతా దాన్ని కేవలం చూడగలరు. ఇది మనకు వద్దనుకుంటే గ్రూప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇన్ఫో గ్రూప్ దగ్గర కేవలం అడ్మిన్స్ అనే దానిని డిస్ ఎబెల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ అప్ డేటెడ్ వారికి అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







