వాట్సప్ కొత్త అప్ డేట్
- July 01, 2018
వాట్సప్ మన నిత్య జీవితంలో ఎంత కలిసిపోయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏదైనా చిన్న మెసేజ్ పాస్ చేయాలంటే వెంటనే వాట్సప్ కి చెయ్ అని అనేస్తాం. ఇక గ్రూప్ ల సంగతైతే చెప్పక్కర్లేదు.. వైరల్ వీడియోలు, బంద్ కు సంబదించి ఇన్ఫో లు అన్ని క్షణాల్లో వచ్చేస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాట్సప్ గ్రూప్ కు మాత్రం సరికొత్త మార్పులు వచ్చేశాయి. అవేంటంటే.. కేవలం గ్రూప్ అడ్మిన్ మాత్రమే ఏదైనా సమాచారాన్ని షేర్ చేసేలా సవరించారు. అంటే వన్ టూ వన్ పద్ధతిలాగ. కేవలం సమాచారాన్ని అడ్మిన్ మాత్రమే చేరవేగలడు. గ్రూప్ మెంబర్స్ అంతా దాన్ని కేవలం చూడగలరు. ఇది మనకు వద్దనుకుంటే గ్రూప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇన్ఫో గ్రూప్ దగ్గర కేవలం అడ్మిన్స్ అనే దానిని డిస్ ఎబెల్ లేదా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ అప్ డేటెడ్ వారికి అందుబాటులో ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







