యు.ఏ.ఈ :పేరెంట్స్కి రెసిడెన్సీ వీసా పొందడమెలాగంటే..
- July 02, 2018
యూఏఈలో ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడే చాలామందికి ఎదురయ్యే సమస్య, వారి కుటుంబాల్ని స్వదేశంలో వదిలి రావడం. యూఏఈలో ఎక్స్పెన్సెస్ ఎక్కువ కావడంతో, ఆ సమస్య నుంచి బయటపడేందుకు తమ కుటుంబ సభ్యుల్ని స్వదేశంలో వదిలి వస్తుంటారు చాలామంది. తమ తల్లిదండ్రులు, ఇన్-లాస్ని స్పాన్సర్ చేయాలంటూ యూఏఈలో వలసదారులు ఖచ్చితంగా 19,000 దిర్హామ్ల మినిమమ్ సేలరీ (అకామడేషన్తో కలిపి) పొందాల్సి వుంటుంది. అకామడేషన్ లేకుండా 20,000 దిర్హామ్ల సేలరీ వుండాలి. ఇవేవీ లేని పక్షంలో డిఎన్ఆర్డిలోని హ్యుమానిటేరియన్ని సంప్రదించాల్సి వుంటుంది. దీనికిగాను, స్వదేశంలో తన తల్లిదండ్రుల్ని చూసుకునేందుకు ఎవరూ లేరని ధృవీకరణ పొందాలి. 600 దిర్హామ్ల మినిమమ్ మెడికల్ ఇన్స్యూరెన్స్ పాలసీని పొందాల్సి వుంటుంది. డెవా బిల్, టెనెన్సీ కాంట్రాక్ట్, హౌస్లో తగినంత స్థలం వుందనే ధృవీకరణ తప్పనిసరి. అకామడేషన్ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయి వుండాల్సిందే.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







