యు.ఏ.ఈ :పేరెంట్స్కి రెసిడెన్సీ వీసా పొందడమెలాగంటే..
- July 02, 2018
యూఏఈలో ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడే చాలామందికి ఎదురయ్యే సమస్య, వారి కుటుంబాల్ని స్వదేశంలో వదిలి రావడం. యూఏఈలో ఎక్స్పెన్సెస్ ఎక్కువ కావడంతో, ఆ సమస్య నుంచి బయటపడేందుకు తమ కుటుంబ సభ్యుల్ని స్వదేశంలో వదిలి వస్తుంటారు చాలామంది. తమ తల్లిదండ్రులు, ఇన్-లాస్ని స్పాన్సర్ చేయాలంటూ యూఏఈలో వలసదారులు ఖచ్చితంగా 19,000 దిర్హామ్ల మినిమమ్ సేలరీ (అకామడేషన్తో కలిపి) పొందాల్సి వుంటుంది. అకామడేషన్ లేకుండా 20,000 దిర్హామ్ల సేలరీ వుండాలి. ఇవేవీ లేని పక్షంలో డిఎన్ఆర్డిలోని హ్యుమానిటేరియన్ని సంప్రదించాల్సి వుంటుంది. దీనికిగాను, స్వదేశంలో తన తల్లిదండ్రుల్ని చూసుకునేందుకు ఎవరూ లేరని ధృవీకరణ పొందాలి. 600 దిర్హామ్ల మినిమమ్ మెడికల్ ఇన్స్యూరెన్స్ పాలసీని పొందాల్సి వుంటుంది. డెవా బిల్, టెనెన్సీ కాంట్రాక్ట్, హౌస్లో తగినంత స్థలం వుందనే ధృవీకరణ తప్పనిసరి. అకామడేషన్ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయి వుండాల్సిందే.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







