యు.ఏ.ఈ :పేరెంట్స్కి రెసిడెన్సీ వీసా పొందడమెలాగంటే..
- July 02, 2018
యూఏఈలో ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడే చాలామందికి ఎదురయ్యే సమస్య, వారి కుటుంబాల్ని స్వదేశంలో వదిలి రావడం. యూఏఈలో ఎక్స్పెన్సెస్ ఎక్కువ కావడంతో, ఆ సమస్య నుంచి బయటపడేందుకు తమ కుటుంబ సభ్యుల్ని స్వదేశంలో వదిలి వస్తుంటారు చాలామంది. తమ తల్లిదండ్రులు, ఇన్-లాస్ని స్పాన్సర్ చేయాలంటూ యూఏఈలో వలసదారులు ఖచ్చితంగా 19,000 దిర్హామ్ల మినిమమ్ సేలరీ (అకామడేషన్తో కలిపి) పొందాల్సి వుంటుంది. అకామడేషన్ లేకుండా 20,000 దిర్హామ్ల సేలరీ వుండాలి. ఇవేవీ లేని పక్షంలో డిఎన్ఆర్డిలోని హ్యుమానిటేరియన్ని సంప్రదించాల్సి వుంటుంది. దీనికిగాను, స్వదేశంలో తన తల్లిదండ్రుల్ని చూసుకునేందుకు ఎవరూ లేరని ధృవీకరణ పొందాలి. 600 దిర్హామ్ల మినిమమ్ మెడికల్ ఇన్స్యూరెన్స్ పాలసీని పొందాల్సి వుంటుంది. డెవా బిల్, టెనెన్సీ కాంట్రాక్ట్, హౌస్లో తగినంత స్థలం వుందనే ధృవీకరణ తప్పనిసరి. అకామడేషన్ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయి వుండాల్సిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..