పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..
- July 04, 2018
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.210 పెరిగి రూ.31,570కి చేరుకుంది. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం తగ్గి రూ.40వేల మార్కుకు పడిపోయింది. కిలో వెండి మార్కెట్ ధరని అనుసరించి రూ.400 తగ్గి రూ.39,910కి చేరింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







