పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..
- July 04, 2018
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.210 పెరిగి రూ.31,570కి చేరుకుంది. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం తగ్గి రూ.40వేల మార్కుకు పడిపోయింది. కిలో వెండి మార్కెట్ ధరని అనుసరించి రూ.400 తగ్గి రూ.39,910కి చేరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







