పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..

- July 04, 2018 , by Maagulf
పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.210 పెరిగి రూ.31,570కి చేరుకుంది. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం తగ్గి రూ.40వేల మార్కుకు పడిపోయింది. కిలో వెండి మార్కెట్ ధరని అనుసరించి రూ.400 తగ్గి రూ.39,910కి చేరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com