టీ-20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్.!
- July 08, 2018మూడు మ్యాచ్ల టీ-20 సిరీస్లో భాగంగా బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదకగా జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. అయితే రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఏడు వికెట్లు మిగిలి ఉండగానే చేధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్