టీ-20 సిరీస్‌ కైవశం చేసుకున్న భారత్.!

- July 08, 2018 , by Maagulf
టీ-20 సిరీస్‌ కైవశం చేసుకున్న భారత్.!

మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదకగా జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. అయితే రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఏడు వికెట్లు మిగిలి ఉండగానే చేధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com