టీ-20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్.!
- July 08, 2018
మూడు మ్యాచ్ల టీ-20 సిరీస్లో భాగంగా బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదకగా జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. అయితే రోహిత్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఏడు వికెట్లు మిగిలి ఉండగానే చేధించింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ని 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







