షార్జా:మినీబస్ ప్రమాదం: ఏడుగురికి గాయాలు
- July 09, 2018
షార్జాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అల్ ధైద్ హాస్పిటల్కి తరలించి, వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. వర్కర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తోన్న మినీ బస్ ఓవర్ టర్న్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కన్స్ట్రక్షన్ సైట్కి కార్మికుల్ని ఈ వాహనం తరలిస్తోంది. ప్రమాదంలో వాహనం, రోడ్ బ్యారియర్ని ఢీకొని పలుమార్లు బోల్తా కొట్టింది. పోలీస్ ఆపరేషన్స్కి సమాచారం అందిన వెంటనే, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్.. పెట్రోల్స్, అంబులెన్సె సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డవారిలో ఓ కార్మికుడికి శస్త్ర చికిత్స నిర్వహించారు. గాయపడ్డవారిలో ఆసియా, అరబ్ దేశాలకు చెందిన కార్మికులున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







