షార్జా:మినీబస్ ప్రమాదం: ఏడుగురికి గాయాలు
- July 09, 2018
షార్జాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని అల్ ధైద్ హాస్పిటల్కి తరలించి, వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. వర్కర్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తోన్న మినీ బస్ ఓవర్ టర్న్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కన్స్ట్రక్షన్ సైట్కి కార్మికుల్ని ఈ వాహనం తరలిస్తోంది. ప్రమాదంలో వాహనం, రోడ్ బ్యారియర్ని ఢీకొని పలుమార్లు బోల్తా కొట్టింది. పోలీస్ ఆపరేషన్స్కి సమాచారం అందిన వెంటనే, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్.. పెట్రోల్స్, అంబులెన్సె సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డవారిలో ఓ కార్మికుడికి శస్త్ర చికిత్స నిర్వహించారు. గాయపడ్డవారిలో ఆసియా, అరబ్ దేశాలకు చెందిన కార్మికులున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







