బలపడ్తున్న దిర్హామ్: వలసదారుల్లో ఆనందం
- July 10, 2018
యూఏఈలో వలసదారులు దిర్హామ్ బలోపేతమవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల కరెన్సీతో పోల్చితే దిర్హామ్ 2018 ప్రథమార్థంలో భారీగా బలపడ్డంతో వలసదారుల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. అమెరికన్ డాలర్తో పోల్చితే ఎమిరేటీ కరెన్సీ బలపడటం, అదే సమయంలో అమెరికన్ డాలర్తో ఆయా దేశాల కరెన్సీ బలహీనపడటంతో రెమిటెన్స్ చేసినప్పుడు తమ దేశంలోనివారికి పంపే నగదు అధికంగా వెళుతుంది. ఇదే వలసదారుల ఆనందానికి కారణం. యూఏఈ దిర్హామ్తో పోల్చితే రూపాయి విలువ 18.8కి పడిపోగా, పాకిస్తానీ రూపీ 33కి పడిపోయింది. బంగ్లాదేశీ టాకా 23కి పడిపోగా, ఫిలిప్పినో పెసో 14.6కి దిగింది. ముందు ముందు యూఏఈ దిర్హామ్ మరింత బలపడ్తుందని కరెన్సీ అనలిస్ట్లు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







