రూ.1,212లకే విమాన ప్రయాణం.. ఏడాదిలో ఎప్పుడైనా..
- July 11, 2018
విమాన ప్రయాణం చేయాలనుకున్న మధ్యతరగతి వ్యక్తుల కల నిజం చేస్తున్నాయి కొన్ని విమాన యాన సంస్థలు. తాజాగా రూ.1,212కే టిక్కెట్ ఆఫర్ చేస్తోంది ఇండిగో. తమ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా 12 లక్షల టిక్కెట్లను రాయితీ ధరపై విక్రయించనుంది. జులై 10 నుంచి ప్రారంభమైన టిక్కెట్ల విక్రయం జులై 25తో ముగుస్తుంది. 2019 మార్చి 30 వరకు ఎప్పుడైనా ఈ టిక్కెట్ ద్వారా ప్రయాణించొచ్చు. తమ నెట్ వర్క్ పరిధిలోని అన్ని మార్గాలకు ఈ టిక్కెట్ వర్తిస్తుందన్నారు. తమ సంస్థ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచారు. ఎస్బీఐ కార్డు ద్వారా పేమెంట్ జరిపే బుకింగ్స్పై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అయితే కనీసంగా రూ.3000 ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







