మ్యూజియంగా మారనున్న థాయ్ గుహ
- July 12, 2018
థాయ్ గుహ.. ఇది ఒకప్పుడు కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ప్రపంచ వ్యాప్తంగా థాయ్ గుహ గురించి తెలిసిపోయింది. గుహలో చిక్కుకున్న 12 మంది ఫుట్బాల్ ప్లేయర్స్, వాళ్ల కోచ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గుహను మ్యూజియంగా మలచబోతున్నారన్న వార్త మరింత ఆసక్తి రేపుతున్నది. ఈ థామ్ లువాంగ్ గుహలో జరిగిన రెస్క్యూ ఆపరేషన్ గురించి వివరిస్తూ మ్యూజియంలో ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







