2.0 గుడ్ న్యూస్
- July 12, 2018
ప్రముఖ దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా '2పాయింట్0'. గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర జాప్యం జరిగి ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ తోపాటు యావత్ సినీ అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అయితే, దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. విఎఫ్ఎక్స్ కంపెనీలు కచ్చితంగా ఫలానా తేదీకి పని పూర్తి చేసి ఇస్తామని ప్రామిస్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. రజనీ, అక్షయ్ కుమార్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాను అత్యంత అధునాతన సాంకేతికత ఉపయోగించి తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని శుభాస్కరణ్ నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







