వాతావరణ శాఖ హెచ్చరిక..భారీ వర్షాలు పడే అవకాశం
- July 12, 2018
విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రెండు రోజులపాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని,...మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. జిల్లాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









