వాతావరణ శాఖ హెచ్చరిక..భారీ వర్షాలు పడే అవకాశం
- July 12, 2018
విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రెండు రోజులపాటు కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని,...మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. జిల్లాల్లో అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!







