సిట్రా దహనకాండ: నిందితులకి జైలు శిక్ష
- July 12, 2018బహ్రెయిన్: సిట్రాలో ఓ కారుని దహనం చేసిన ఐదుగురు నిందితులకు న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. రోడ్డుపై కారుని తగలబెట్టి భయాందోళనలకు కారణమైన నిందితులు పైశాచికానందం పొందారని విచారణలో తేలింది. ఐదుగురు నిందితుల్లో, ఐదో నిందితుడు మిగతా నిందితులు కారుని తగలబెట్టేందుకు అవసరమైన పెట్రోల్ని సమకూర్చాడు. బ్యాక్ సీట్లో పెట్రోల్ పోసి, తగలబెట్టినట్లు మొదటి నిందితుడు విచారణలో తెలిపాడు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









