కెమికల్ ఫ్యాక్టరీలో ఏడు పేలుళ్లు
- July 13, 2018చైనాలోని చెంగ్డులోని యిబిన్ హెంగ్డా టెక్నాలజీ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రసాయనిక కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. పది నిమిషాల వ్యవధిలోనే ఏడు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు వెల్లడించారు. పేలుడు ధాటికి కర్మాగారం పక్కనే ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం