'జమిలి'కి మద్దతుపలికిన రజినీకాంత్
- July 15, 2018
చెన్నై: త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించిన తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ తాజాగా 'ఒకదేశం-ఒకేసారి ఎన్నిక' ప్రతిపాదనపై స్పందించారు. ఇందుకు తన మద్దతు ప్రకటించారు. 'ఒకదేశం ఒకేసారి ఎన్నిక' మంచి ఆలోచనగా చెప్పారు. ఇందువల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని రజినీకాంత్ పేర్కొన్నారు.
ఏకకాలంలో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర చేస్తున్న కసరత్తులో భాగంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రకటించాయి. 'జమిలి' ఎన్నికలకు అన్నాడీఎంకే, టీఆర్ఎస్, జేడీయూ వంటి పార్టీలు సానుకూలంగా స్పందించగా, డీఎంకే, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







