థాయిలాండ్ చిన్నారులు, కోచ్కు పౌరసత్వం ఇస్తామన్నారు
- July 15, 2018థాయ్లాండ్ గుహలో చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడిన చిన్నారులపై అక్కడి ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. ఆరు నెలల్లోనే వారికి పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. 12 మంది చిన్నారుల్లో ముగ్గురు బాలలు, కోచ్ ఎకపోల్ చాంట్వాంగ్ ఏ దేశానికి చెందినవారు కాదు. వీరి కుటుంబాలు మయన్మార్ నుంచి థాయ్లాండ్ వచ్చి స్థిరపడటమే ఇందుకు కారణం. అయితే ఈ ముగ్గురు చిన్నారులకు ప్రాథమిక హక్కుల కింద ప్రభుత్వం ఐడీ కార్డులు జారీ చేసింది. తాజాగా చిన్నారుల స్థితిపై స్పందించిన ప్రభుత్వం కోచ్ సహా ముగ్గురు చిన్నారులకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు