థాయిలాండ్ చిన్నారులు, కోచ్కు పౌరసత్వం ఇస్తామన్నారు
- July 15, 2018
థాయ్లాండ్ గుహలో చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడిన చిన్నారులపై అక్కడి ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. ఆరు నెలల్లోనే వారికి పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. 12 మంది చిన్నారుల్లో ముగ్గురు బాలలు, కోచ్ ఎకపోల్ చాంట్వాంగ్ ఏ దేశానికి చెందినవారు కాదు. వీరి కుటుంబాలు మయన్మార్ నుంచి థాయ్లాండ్ వచ్చి స్థిరపడటమే ఇందుకు కారణం. అయితే ఈ ముగ్గురు చిన్నారులకు ప్రాథమిక హక్కుల కింద ప్రభుత్వం ఐడీ కార్డులు జారీ చేసింది. తాజాగా చిన్నారుల స్థితిపై స్పందించిన ప్రభుత్వం కోచ్ సహా ముగ్గురు చిన్నారులకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..