పదోతరగతి అర్హతతో 54,953 ఉద్యోగాలు

- July 20, 2018 , by Maagulf
పదోతరగతి అర్హతతో 54,953 ఉద్యోగాలు

పదోతరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర సాయుధ దళాల నుంచి 54,953 కానిస్టేబుల్‌, రైఫిల్‌మన్‌ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 23 ఏళ్ళలోపు వారు వీటికి పోటీపడవచ్చు. ప్రతి విభాగంలోనూ మహిళల కోసం కొన్ని పోస్టులను కేటాయించారు. ఆగస్టు 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఇతర వివరాల కోసం ఆయా సంబంధిత కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లలో తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com