భారీ ప్లాన్లు వేస్తున్న భామ
- July 22, 2018
కోటి పారితోషికం అందుకునే కథానాయికగా పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ పేరు వినిపించింది. కేవలం నాలుగేళ్లలో అగ్రకథానాయికగా ఎదిగేసిన రకుల్ కోటి పారితోషికం అందుకుందన్న ప్రచారం సాగింది. అయితే 'స్పైడర్' పరాజయం కెరీర్ పరంగా వెనకడుగు వేసేందుకు కారణమైంది. ఆ క్రమంలోనే రకుల్ తెలివైన గేమ్ ప్లాన్ని అనుసరిస్తోందిట.
తాజాగా సన్నివేశం చక్కదిద్దుకునేందుకు రకుల్ 20శాతం పారితోషికం కోసేసిందని తెలుస్తోంది. ఇదివరకూ 85లక్షలకు తగ్గిన రకుల్ అందులోనూ 20 శాతం తగ్గింపు తో సరిపెట్టుకుంటోందిట. ఆ క్రమంలోనే వెంకీ- చైతన్యల 'వెంకీ మామ'కు సంతకం చేసింది. ఆ వెంటనే బాలయ్య నిర్మిస్తూ నటిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్కి సంతకం చేసిందిట. రకుల్ తెలివైన నిర్ణయాన్ని ప్రశంసించాల్సిందే.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







