హెల్మెట్ల బరువు తగ్గించాలని బీఎస్ఐ ఆదేశాలు
- July 22, 2018
వచ్చే ఏడాది జనవరి 15 నుంచి మీ కొత్త హెల్మెట్ మరింత తేలిక కానుంది. ప్రస్తుతం కిలోన్నర బరువున్న హెల్మెట్లను 1.2 కిలోలకు తగ్గించాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ సవరణ చేస్తూ హెల్మెట్ల ఉత్పత్తిదారులకు ఆదేశాలు జారీ చేసింది. నాణ్యత గల బరువు తక్కువ ఉన్న హెల్మెట్లను తయారు చేయడం ద్వార రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణ శాఖ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. దేశంలో మోటారు సైకిళ్ల తయారీదారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మేర హెల్మెట్లను కూడా తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







