డొనేషన్ డ్రైవ్లో 300 కిలోల వస్త్రాలు
- July 23, 2018
మస్కట్: ఏడు రోజులపాటు జరిగిన డొనేషన్ డ్రైవ్లో 343 కిలోల వస్త్రాల్ని సేకరించడం జరిగింది. 'నీట్ అండ్ జెంట్లీ'గా వున్న వస్త్రాల్ని ఒమనీ బహ్జా ఆర్ఫాన్ సొసైటీకి అందించారు. అల్ బలీద్ రిసార్ట్ బై అనంతారా ఉద్యోగులు ఈ కార్యక్రమం నిర్వహించారు. 10 నుంచి 17 జులై వరకు వస్త్రాల సేకరణ ప్రారంభించారు. సేకరించిన వస్త్రాల్ని ఒమనీ బహ్జా ఆర్ఫాన్ సొఐసైటీకి అందించడం జరిగింది. మొదటి రోజు 87 కిలోల వస్త్రాల్ని సేకరించగా, మొత్తం వారం రోజుల్లో 34 కిలోల వస్త్రాల్ని సేకరించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







