డొనేషన్ డ్రైవ్లో 300 కిలోల వస్త్రాలు
- July 23, 2018
మస్కట్: ఏడు రోజులపాటు జరిగిన డొనేషన్ డ్రైవ్లో 343 కిలోల వస్త్రాల్ని సేకరించడం జరిగింది. 'నీట్ అండ్ జెంట్లీ'గా వున్న వస్త్రాల్ని ఒమనీ బహ్జా ఆర్ఫాన్ సొసైటీకి అందించారు. అల్ బలీద్ రిసార్ట్ బై అనంతారా ఉద్యోగులు ఈ కార్యక్రమం నిర్వహించారు. 10 నుంచి 17 జులై వరకు వస్త్రాల సేకరణ ప్రారంభించారు. సేకరించిన వస్త్రాల్ని ఒమనీ బహ్జా ఆర్ఫాన్ సొఐసైటీకి అందించడం జరిగింది. మొదటి రోజు 87 కిలోల వస్త్రాల్ని సేకరించగా, మొత్తం వారం రోజుల్లో 34 కిలోల వస్త్రాల్ని సేకరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







