రైతుబంధు చెక్ ను రైతు సమన్వయ సమితికి ఇచ్చిన TRS ఖతర్ ఉపాధ్యక్షుడు శోభన్ బందారపు
- July 23, 2018

రైతు బంధు చెక్ లను తిరిగి ఇవ్వగలరన్న అని ఎన్నారైలకు TRS NRI కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారి పిలుపు మేరకు ఈ రోజు టి ఆర్ ఎస్ ఖతర్ ఉపాధ్యక్షుడు శోభన్ బండారపు గారు సూర్యాపేట జిల్లా లోని నాగారం గ్రామంలో తన కుటుంబానికి ఉన్న భూమికి వచ్చిన చెక్ ను తన అన్న బందారపు వెంకన్న చేతులమీదిగా మంత్రి జగ దీ శ్వ ర్ రెడ్డి గారి సమక్షంలో తుంగతూర్తే శాసన సభ్యులు శ్రీ గాదరి కిషోర్ కుమార్ రైతు సమన్వయ సమితికి ఇవ్వడం జరిగింది.దేశంలోని ఏ రాష్ట్రం లో ఇలాంటి పథకం అమలులో లేదని దీనిని తెలంగాణ రాష్ట్రం అమలు చేసినందుకు సీఎం కెసిఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ,విదేశాలలో స్థిరపడ్డ ఎన్నారైలు కూడా ఇదే విధంగా వారి పెట్టుబడిని తిరిగి ఇచ్చి తెరాస ప్రభుత్వానికి,రైతన్నకు అండగా నిలవాలని మల్లి పిలుపునిచ్చారు.
రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి, కతార్)
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







