రెండు డయాబెటిస్ మెడిసిన్స్ మార్కెట్ నుంచి ఉపసంహరణ
- July 23, 2018
మార్కెట్ నుంచి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసే రెండు రకాలైన మందుల్ని ఉపసంహరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులెవరూ ఆ మందుల్ని వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. గ్లైనేజ్ 5 ఎంజీ, అలాగే డయాటాబ్ 5 ఎంజీ ట్యాబ్లెట్లపై నిషేధం వుంది. హెల్త్ కన్సర్న్స్ నేపథ్యంలో వీటిపై నిషేధం విదించారు. టైప్ 2 డయాబెటిస్కి ఈ మందుల్ని ఇప్పటిదాకా వినియోగించారు. ఈ మందు తాలూకు కంపోజిషన్పై వివాదాలు వచ్చాయి. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఇటీవలే ఈ ప్రోడక్ట్ని మార్కెట్ నుంచి ఉపసంహరించడంతోపాటు, వినియోగదారులనూ ఈ మందులు కొనుగోలు చేయొద్దని హెచ్చరించింది. నేషనల్ హెల్త్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ తాజాగా ఈ మందులపై నిషేధం ప్రకటించింది. నిషేధించిన మందుల్ని ఎవరైనా విక్రయిస్తున్నట్లయితే మినిస్ట్రీకి ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







