సెప్టెంబర్లో ప్రారంభానికి సిద్ధమవుతున్న సోహార్ డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్
- July 24, 2018
మస్కట్: సోహార్లో నిర్మాణంలో వున్న డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ పనులు 97 శాతం పూర్తయ్యాయి. 1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో దీన్ని నిర్మిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సోహార్ మునిసిపాలిటీతో కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఈ ఏడాది చివరి క్వార్టర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతంగా చేస్తున్నారు. సెప్టెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందనీ, అదే నెలలో ప్రారంభం కాబోతోందని అధికారులు పేర్కొన్నారు. సోహార్ మునిసిపాలిటీ, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ంటర్నల్ ఎక్విప్మెంట్ని అందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు 1,611,100 ఒమన్ రియాల్స్. ఆర్పిక్, సోహార్ అల్యూమినియం మరియు వేల్ కంపెనీస్ ఈ ప్రాజెక్ట్లో భాగం పంచుకుంటున్నాయి. 3,502.16 చదరపు మీటర్ల వైశాల్యంలోని ఈ సెంటర్, డ్రగ్ డిపెండెంట్స్కి సేవలందిస్తుంది. డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్ప్రరిణామాలపై ప్రచారం చేస్తుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







