టాలీవుడ్ సోగ్గాడి విగ్రహావిష్కరణ!
- December 13, 2015
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ప్రముఖ దివంగత సీనియర్ నటుడు శోభన్బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శోభన్బాబు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు,ఎంపీ మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శోభన్బాబు మంచి క్రమశిక్షణ ఉన్న నటుడన్నారు. శోభన్బాబుతో తనకున్న అనుబధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో నటించడం మానేసి పదేళ్లయినా..మరణించినా ఆయనను మరిచిపోలేని అభిమానులుండటం ఎంతో గొప్ప విషయమన్నారు. టాలీవుడ్ సోగ్గాడిగా పేరొందిన శోభన్బాబు ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







