గోడ కూలి షార్జాలో కార్మికుడి మృతి
- July 25, 2018
షార్జా:32 ఏళ్ళ కార్మికుడొకరు, గోడను నిర్మిస్తుండగా ఆ గోడ కూలి మరణించాడు. ఈ ఘటన షార్జాలో చోటు చేసుకుంది. అల్ మదామ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. వాల్ ఫౌండేషన్ నిబంధనలకు అనుగుణంగా నిర్మితం కాలేదనీ, అందుకే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు విచారణాధికారులు. ఘటన గురించి పోలీసులకు సమాచారం అందగానే. పెట్రోల్ అలాగే పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే కార్మికుడు గోడ కూలిన శకలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. రెస్క్యూ సిబ్బంది మృతదేహాన్ని, శిధిలాల నుంచి వెలికి తీశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!