పాక్ ఎన్నికలు: లీడింగ్లో ఇమ్రాన్ఖాన్ పార్టీ
- July 25, 2018
లాహార్: పాకిస్తాన్లో 11వ సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది. లీడింగ్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ దూసుకువెళుతోంది. మరికొన్ని గంటల్లో రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. పాక్లో మొత్తం 272 పార్లమెంట్ నియోజకవర్గాలకు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ, నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్తాన్ పీపుల్ పార్టీలు బరిలోకి దిగాయి. అయితే పీటీఐ - ఫీఎంఎల్ మధ్యనే బిగ్ఫైట్ జరగనుందని సర్వేలు అంచనా వేశాయి. ఇమ్రాన్ పార్టీకి సైన్యంతో ఐఎస్ఐ, ఇస్లామిక్ ఛాందసవాదులు మద్దతిచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







