కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్ టెండూల్కర్
- July 28, 2018
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పలువురు సెలబ్రిటీలకు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసిరారు.అందులో ప్రముఖ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. కాగా మంత్రి విసిరినా ఛాలెంజ్ ను స్వీకరించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ మేరకు మొక్కలు నాటుతూ.. మంత్రి కేటీఆర్ కు రీట్వీట్ చేశారు.. ‘గ్రీన్ ఛాలెంజ్ కోసం నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సవాలు నేను స్వీకరిస్తున్నాను.. గ్రీనర్ ప్లానెట్ మన చేతుల్లో ఉంది’ అంటూ మాస్టర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఐదుగురికి నామినేట్ చేయాలంటూ సచిన్ కు సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







