విమాన టాయ్లెట్లో పసిపాప..
- July 28, 2018
అప్పుడే పుట్టిన పసిబిడ్డ అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సింది టాయ్లెట్లో మృత శిశువుగా కనిపించింది. బుధవారం ఇంఫాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమాన సిబ్బందికి టాయ్లెట్లో ఈ దృశ్యం కనిపించింది.
పసిపాప నోట్లో టాయిలెట్ టిష్యూ పేపర్ కుక్కి ఉంచారు. సిబ్బంది చూసేసరికి పాప ప్రాణాలు కోల్పోయింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే మహిళకు పురిటి నొప్పులు వచ్చి టాయ్లెట్లోనే ప్రసవించి ఉండవచ్చని విమాన సిబ్బంది భావిస్తున్నారు.
అయితే బిడ్డను అలానే వదిలేసి ఎందుకు వెళ్లింది అర్థం కావడంలేదని ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









