విమాన టాయ్లెట్లో పసిపాప..
- July 28, 2018
అప్పుడే పుట్టిన పసిబిడ్డ అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సింది టాయ్లెట్లో మృత శిశువుగా కనిపించింది. బుధవారం ఇంఫాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమాన సిబ్బందికి టాయ్లెట్లో ఈ దృశ్యం కనిపించింది.
పసిపాప నోట్లో టాయిలెట్ టిష్యూ పేపర్ కుక్కి ఉంచారు. సిబ్బంది చూసేసరికి పాప ప్రాణాలు కోల్పోయింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే మహిళకు పురిటి నొప్పులు వచ్చి టాయ్లెట్లోనే ప్రసవించి ఉండవచ్చని విమాన సిబ్బంది భావిస్తున్నారు.
అయితే బిడ్డను అలానే వదిలేసి ఎందుకు వెళ్లింది అర్థం కావడంలేదని ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!