విమాన టాయ్లెట్లో పసిపాప..
- July 28, 2018
అప్పుడే పుట్టిన పసిబిడ్డ అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సింది టాయ్లెట్లో మృత శిశువుగా కనిపించింది. బుధవారం ఇంఫాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఏసియా విమాన సిబ్బందికి టాయ్లెట్లో ఈ దృశ్యం కనిపించింది.
పసిపాప నోట్లో టాయిలెట్ టిష్యూ పేపర్ కుక్కి ఉంచారు. సిబ్బంది చూసేసరికి పాప ప్రాణాలు కోల్పోయింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే మహిళకు పురిటి నొప్పులు వచ్చి టాయ్లెట్లోనే ప్రసవించి ఉండవచ్చని విమాన సిబ్బంది భావిస్తున్నారు.
అయితే బిడ్డను అలానే వదిలేసి ఎందుకు వెళ్లింది అర్థం కావడంలేదని ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







