నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం
- July 31, 2018
హజ్ యాత్ర 2018 నేటి నుంచి ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన 8వేల మంది యాత్రికులు ఈరోజు నుంచి 15 వరకు 25 ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రకు వెళ్తున్నారని హజ్ కమిటీ ప్రత్యేకాధికారి తెలిపారు. తొలివిడతగా ఈ నెల 9వరకు తెలంగాణ యాత్రికులు, 10 వ తేదీ నుంచి 14 వరకు ఏపీ యాత్రికులు,15వ తేదిన కర్ణాటక యాత్రికులు హజ్ కు బయలుదేరి వెళ్తారు. హజ్ హౌస్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి విమానాల ద్వారా సౌదీ అరేబియా జెడ్డాకు యాత్రికులను చేరవేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. లగేజ్, బోర్డింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ తదితర అన్ని ప్రక్రియల కౌంటర్లను హజ్ హౌస్ లోనే ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







