నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం
- July 31, 2018
హజ్ యాత్ర 2018 నేటి నుంచి ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన 8వేల మంది యాత్రికులు ఈరోజు నుంచి 15 వరకు 25 ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రకు వెళ్తున్నారని హజ్ కమిటీ ప్రత్యేకాధికారి తెలిపారు. తొలివిడతగా ఈ నెల 9వరకు తెలంగాణ యాత్రికులు, 10 వ తేదీ నుంచి 14 వరకు ఏపీ యాత్రికులు,15వ తేదిన కర్ణాటక యాత్రికులు హజ్ కు బయలుదేరి వెళ్తారు. హజ్ హౌస్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి విమానాల ద్వారా సౌదీ అరేబియా జెడ్డాకు యాత్రికులను చేరవేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. లగేజ్, బోర్డింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ తదితర అన్ని ప్రక్రియల కౌంటర్లను హజ్ హౌస్ లోనే ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!