నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం
- July 31, 2018
హజ్ యాత్ర 2018 నేటి నుంచి ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన 8వేల మంది యాత్రికులు ఈరోజు నుంచి 15 వరకు 25 ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రకు వెళ్తున్నారని హజ్ కమిటీ ప్రత్యేకాధికారి తెలిపారు. తొలివిడతగా ఈ నెల 9వరకు తెలంగాణ యాత్రికులు, 10 వ తేదీ నుంచి 14 వరకు ఏపీ యాత్రికులు,15వ తేదిన కర్ణాటక యాత్రికులు హజ్ కు బయలుదేరి వెళ్తారు. హజ్ హౌస్ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు వెళ్లి విమానాల ద్వారా సౌదీ అరేబియా జెడ్డాకు యాత్రికులను చేరవేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. లగేజ్, బోర్డింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ తదితర అన్ని ప్రక్రియల కౌంటర్లను హజ్ హౌస్ లోనే ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







