తేజు చిత్ర లహరికి ముహూర్తం ఫిక్స్
- August 01, 2018
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సుప్రీం హీరో సాయిధర్మ తేజ్ కు అర్జంట్ గా హిట్ కావాలి.. దీని కోసం జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు.. అలాగే తన మేకోవర్ ను మార్చుకునేందుకు అమెరికాలో కూడా వెళ్లాడు.. అక్కడి నుంచి ఈ నెల రెండో వారంలో తిరిగి రానున్నట్లు సమాచారం.. వచ్చిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహించే చిత్ర లహరి మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి 'బార్ అండ్ రెస్టారెంట్' అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి