తేజు చిత్ర లహరికి ముహూర్తం ఫిక్స్
- August 01, 2018
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సుప్రీం హీరో సాయిధర్మ తేజ్ కు అర్జంట్ గా హిట్ కావాలి.. దీని కోసం జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు.. అలాగే తన మేకోవర్ ను మార్చుకునేందుకు అమెరికాలో కూడా వెళ్లాడు.. అక్కడి నుంచి ఈ నెల రెండో వారంలో తిరిగి రానున్నట్లు సమాచారం.. వచ్చిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహించే చిత్ర లహరి మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి 'బార్ అండ్ రెస్టారెంట్' అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







