తేజు చిత్ర లహరికి ముహూర్తం ఫిక్స్
- August 01, 2018
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సుప్రీం హీరో సాయిధర్మ తేజ్ కు అర్జంట్ గా హిట్ కావాలి.. దీని కోసం జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు.. అలాగే తన మేకోవర్ ను మార్చుకునేందుకు అమెరికాలో కూడా వెళ్లాడు.. అక్కడి నుంచి ఈ నెల రెండో వారంలో తిరిగి రానున్నట్లు సమాచారం.. వచ్చిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహించే చిత్ర లహరి మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి 'బార్ అండ్ రెస్టారెంట్' అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







