దుబాయ్:కారు నుంచి 51,500 దిర్హామ్లు దోచేసిన ముఠా
- August 02, 2018
దుబాయ్:ఆరుగురు సభ్యులుగల ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్లో నిందితులు 51,500 దిర్హామ్లను ఓ కారు నుంచి దొంగిలించారు. ఆసియాకి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు నుంచి సొమ్ముని డ్రా చేసి, కారులో తీసుకెళుతుండగా, కారు టైర్ పంక్చర్ అయినట్లు గుర్తించారు. కారు టైర్ని మార్చే ప్రయత్నంలో బాధితుడు వుండగా, నిందితులు సమయం చూసి ఆ కారు నుంచి డబ్బుని దొంగిలించారు. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేస్తున్న వ్యక్తిని గమనించి, అతని కారు టైర్ని పంక్చర్ చేసినట్లుగా నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. గతంలోనూ నిందితులు ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం