లోగో లాంచ్ చేసిన స్టార్ కూతుళ్లు
- August 04, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే మహేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలొ పూజా హెగ్డే కథానాయికగా, అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ని మహేష్ బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9న విడుదల చేయబోతున్నారు. అంతకన్నా ముందు మహేష్ 25వ చిత్ర ఎంబ్లమ్ని మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇది మహేష్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







