లోగో లాంచ్ చేసిన స్టార్ కూతుళ్లు
- August 04, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే మహేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలొ పూజా హెగ్డే కథానాయికగా, అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ని మహేష్ బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9న విడుదల చేయబోతున్నారు. అంతకన్నా ముందు మహేష్ 25వ చిత్ర ఎంబ్లమ్ని మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇది మహేష్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







