లోగో లాంచ్ చేసిన స్టార్ కూతుళ్లు

- August 04, 2018 , by Maagulf
లోగో లాంచ్  చేసిన స్టార్ కూతుళ్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వంశీ పైడిపల్లి క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే మహేష్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలొ పూజా హెగ్డే కథానాయికగా, అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న విడుదల చేయబోతున్నారు. అంతకన్నా ముందు మహేష్ 25వ చిత్ర ఎంబ్లమ్‌ని మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యల చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇది మహేష్ అభిమానులని ఆకట్టుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com