మళ్ళీ విజృంభిస్తున్న ఎబోలా
- August 06, 2018
ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. కాంగోలో ఈ వైరస్ సోకి వారంలో దాదాపు 33 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ గణంకాలు చెప్తున్నాయి. దీంతో కాంగోలో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు.ఇప్పటివరకు 879 మందిలో ఎబోలా లక్షణాలను గుర్తించిన్నట్లు,వీరిలో 13 మంది హేమరేజిక్ జ్వరంతో ఐసియులో చికిత్స పొందుతున్నట్లు ఆరొగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ కాంగోలో ప్రాంతంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎబోలా వ్యాధి సోకకుండా ప్రభుత్వ నివారణ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







