మక్కా లో మృతిచెందిన హజ్ యాత్రికురాలు
- August 08, 2018
హైదరాబాద్: ఇటీవల హజ్ యాత్రకు వెళ్లిన ఓ వృద్ధురాలు మక్కాలో మృతి చెందినట్టు తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. పాతబస్తీ మొగల్పురా, సుల్తాన్షాహీ ప్రాంతానికి చెందిన హఫీజాబీ (70) ఈనెల 1న తన కుమారుడు అంజదుద్దీన్ బేగ్తో కలిసి హజ్ యాత్రికుల కోసం వెళ్లిన తొలి విమానంలో బయలుదేరారు. మంగళవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడాన్ని గమనించి ఆమెను సౌదీ అరేబియా, మక్కా నగరంలోని అల్నూర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందారు. సాయంత్రం మక్కాలోని స్థానిక శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







