శంషాబాద్‌ విమానాశ్రయంలో హైఅలర్ట్‌

- August 11, 2018 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో హైఅలర్ట్‌

హైదరాబాద్: ఆగస్టు 15 సందర్భంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ఈనెల 20వరకు హైఅలర్ట్‌ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు, ముమ్మర తనిఖీలు నిర్వహించనున్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈనెల 13, 14 తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని శంషాబాద్ ఏసీపీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com