కార్ డీలర్ని మోసం చేసిన కేసులో జంటకి జైలు
- August 11, 2018బ్రిటిష్ వ్యక్తి, టర్కిష్ మహిళ కార్ డీలర్ని 700,000 బహ్రయిన్ దినార్స్ మొత్తానికి మోసం చేశారు. లగ్జరీ కారుని కొనుగోలు చేస్తామని చెప్పి, ఫేక్ క్రెడిట్ కార్డులతో ఈ మోసానికి నిందితులు పాల్పడ్డారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ఈ కేసులో విచారణ చేపట్టింది. క్రెడిట్ కార్డ్ కంపెనీ, కార్ డీలర్ నుంచి సమాచారం అందుకుని పోలీసులకు సమాచారమిచ్చింది. క్రెడిట్ కార్డులు ఉపయోగించి ఖరీదైన లగ్జరీ కారుని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కార్ డీలర్ తెలపడంతో పోలీసులు రంగంలోకి దిగి, నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!







