శ్రీదేవి లాంటి లెజెండ్స్ ఎప్పటికీ అమరులే: బోనీ కపూర్
- August 12, 2018
దివంగత నటి శ్రీదేవి మరణం నుంచి ఇంకా ఆమె కుటుంబం, అభిమానులు తేరుకోలేకపోతున్నారు. ఈ రోజు శ్రీదేవి 55వ జయంతి సందర్భంగా భర్త బోనీ కపూర్ ఆమె గురించి మీడియాతో మాట్లాడారు. ఆమెను ప్రతిరోజూ మిస్సవుతూనే ఉంటామని చెప్పారు. 'లెజెండ్లు ఎప్పటికీ అమరులే. వారికి చావు అనేది ఉండదు. శ్రీదేవి ప్రతి క్షణం మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది' అని వెల్లడించారు. శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంటూ ముంబయిలోని చాపెల్ రోడ్డులో బాలీవుడ్ ఆర్ట్ ప్రాజెక్ట్ సంస్థ 18 అడుగుల ఎత్తయిన పెయింటింగ్ను రూపొందించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







