డిసెంబర్ 14న ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్
- August 15, 2018
బహ్రెయిన్:ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), డిసెంబర్ 14న ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. ఇండియన్ ఎంబసీ పాట్రనేజ్లో ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. 'ట్రిబ్యూట్ టు బహ్రెయిన్' పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్లో పలు కల్చరల్ హ్యాపెనింగ్స్, ఈవెంట్స్ వుంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఫెస్టివల్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ నిషా రంగరాజన్ మాట్లాడుతూ, 'స్పెక్ట్రా 2018' పేరుతో యాన్యువల్ ఆర్ట్ కార్నివాల్గా ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో ఆర్టిస్టిక్ టాలెంట్ని వెలికి తీసే క్రమంలో ఫ్యూచర్ జనరేషన్కి కేటలిస్ట్గా ఈ ఈవెంట్ ఉపయోగపడ్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







