డిసెంబర్ 14న ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్
- August 15, 2018బహ్రెయిన్:ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), డిసెంబర్ 14న ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. ఇండియన్ ఎంబసీ పాట్రనేజ్లో ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. 'ట్రిబ్యూట్ టు బహ్రెయిన్' పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్లో పలు కల్చరల్ హ్యాపెనింగ్స్, ఈవెంట్స్ వుంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఫెస్టివల్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ నిషా రంగరాజన్ మాట్లాడుతూ, 'స్పెక్ట్రా 2018' పేరుతో యాన్యువల్ ఆర్ట్ కార్నివాల్గా ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో ఆర్టిస్టిక్ టాలెంట్ని వెలికి తీసే క్రమంలో ఫ్యూచర్ జనరేషన్కి కేటలిస్ట్గా ఈ ఈవెంట్ ఉపయోగపడ్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి