దుబాయ్:'కాన్సులేట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 15, 2018
దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న సుమతి వాసుదేవ్ (యాక్టింగ్ కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో నంగి దేవేందర్ రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్),రమేష్ ఏముల(అధ్యక్షులు-ప్రవాస హక్కులు & సంక్షేమ వేదిక) ,కార్తీక్ కైలాష్(వైస్ ప్రెసిడెంట్-MRWF) ,అజయ్ తెడ్డు(ట్రసరర్-MRWF),శ్రీనివాస్,బాలు జనగాం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.








తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







