దుబాయ్:'కాన్సులేట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 15, 2018
దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న సుమతి వాసుదేవ్ (యాక్టింగ్ కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో నంగి దేవేందర్ రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్),రమేష్ ఏముల(అధ్యక్షులు-ప్రవాస హక్కులు & సంక్షేమ వేదిక) ,కార్తీక్ కైలాష్(వైస్ ప్రెసిడెంట్-MRWF) ,అజయ్ తెడ్డు(ట్రసరర్-MRWF),శ్రీనివాస్,బాలు జనగాం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.








తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







