దుబాయ్:'కాన్సులేట్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 15, 2018
దుబాయ్: ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న సుమతి వాసుదేవ్ (యాక్టింగ్ కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో నంగి దేవేందర్ రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్),రమేష్ ఏముల(అధ్యక్షులు-ప్రవాస హక్కులు & సంక్షేమ వేదిక) ,కార్తీక్ కైలాష్(వైస్ ప్రెసిడెంట్-MRWF) ,అజయ్ తెడ్డు(ట్రసరర్-MRWF),శ్రీనివాస్,బాలు జనగాం తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.








తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







