మహేష్బాబుతో పిల్లలకు 'డీల్' కుదిరిందా.!
- August 15, 2018
నటుడు మహేష్బాబు తన పిల్లలను బాగా గారాబం చేస్తుంటారు. దీనిని మరోసారి ప్రూవ్ చేస్తూ ఆయన భార్య నమ్రత శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టు చేసి 'పిల్లలు అడిగిన దానికి తల్లి ఒప్పుకోకపోతే వెంటనే నాన్నను కాకా పట్టడం' అనే కామెంట్ జత చేసారు. ఈ ఫోటోలో సితార, గౌతమ్లు తండ్రితో ఏదో విషయం గురించి సీరియస్గా చర్చిస్తున్నారు. ఏ విషయం గురించి చర్చిస్తున్నారు, మహేష్ బాబు, పిల్లలకు మధ్య డీల్ కుదిరిందా లేదా అనే విషయం గురించి నమ్రత తెలియచేయలేదు. విమానాశ్రయంలో తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!







