తాలిబన్ల నిర్బంధంలో 100మంది ప్రయాణికులు
- August 20, 2018
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రాంతంలో 100మందిని తాలిబన్లు నిర్బంధించినట్లు అధికారులు తెలిపారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈద్ అల్ అదా రోజున తాలిబన్లతో కాల్పుల విరమణ కోసం అధ్యక్షుడు అష్రఫ్ ఘానీ పిలుపున్విడాన్ని వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఈ ఘాతుకానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఖుండాజ్ ప్రాంతానికి చెందిన కౌన్సిల్ అధికారి మొహమ్మద్ యుసుఫ్ ఆయుబి మాట్లాడుతూ సోమవారం ఖాన్ అబాడ్ జిల్లాలోని మూడు బస్సులను ఆపి అందులోని ప్రయాణికులను అపహరించినట్లు తెలిపారు. టాక్తార్ ప్రాంతానికి చెందిన వారు కాబూల్కు వెళ్లేందుకు ఆబస్సులలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అయితే దీనిపై తాలిబన్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే ఆప్రాంతమంతా తాలిబన్ల నియంత్రణలోనే ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







