'ఈద్-ఉల్-జువా' ఉత్సవంలో పోటెత్తిన జనం
- August 21, 2018సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలో మంగళవారం ప్రారంభమైన 'ఈద్-ఉల్-జువా' ఉత్సవంలో 20 లక్షల మందికిపైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సైతాను ప్రతిరూపంగా భావించే స్తంభంపై రాళ్లు వేయడానికి విశ్వాసులు పోటీపడ్డారు. పశ్చిమ సౌదీఅరేబియాలోని మక్కా ప్రావిన్స్లో గల మీనా లోయలన్నీ విశ్వాసులతో కిటకిటలాడాయి. మరో పుణ్యక్షేత్రమైన ముజ్దలిఫా యాత్రికుల ప్లాస్టిక్ తాగునీటి బాటిళ్లతో నిండిపోయింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక