'ఈద్‌-ఉల్‌-జువా' ఉత్సవంలో పోటెత్తిన జనం

- August 21, 2018 , by Maagulf
'ఈద్‌-ఉల్‌-జువా' ఉత్సవంలో పోటెత్తిన జనం

సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలో మంగళవారం ప్రారంభమైన 'ఈద్‌-ఉల్‌-జువా' ఉత్సవంలో 20 లక్షల మందికిపైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సైతాను ప్రతిరూపంగా భావించే స్తంభంపై రాళ్లు వేయడానికి విశ్వాసులు పోటీపడ్డారు. పశ్చిమ సౌదీఅరేబియాలోని మక్కా ప్రావిన్స్‌లో గల మీనా లోయలన్నీ విశ్వాసులతో కిటకిటలాడాయి. మరో పుణ్యక్షేత్రమైన ముజ్దలిఫా యాత్రికుల ప్లాస్టిక్‌ తాగునీటి బాటిళ్లతో నిండిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com