'ఈద్-ఉల్-జువా' ఉత్సవంలో పోటెత్తిన జనం
- August 21, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియాలో మంగళవారం ప్రారంభమైన 'ఈద్-ఉల్-జువా' ఉత్సవంలో 20 లక్షల మందికిపైగా ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సైతాను ప్రతిరూపంగా భావించే స్తంభంపై రాళ్లు వేయడానికి విశ్వాసులు పోటీపడ్డారు. పశ్చిమ సౌదీఅరేబియాలోని మక్కా ప్రావిన్స్లో గల మీనా లోయలన్నీ విశ్వాసులతో కిటకిటలాడాయి. మరో పుణ్యక్షేత్రమైన ముజ్దలిఫా యాత్రికుల ప్లాస్టిక్ తాగునీటి బాటిళ్లతో నిండిపోయింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







