ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- November 08, 2025
దోహా: ఖతార్ లో సెప్టెంబర్ రెండవ భాగంలో ప్రారంభిన జాతీయ సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకా ప్రచారాన్ని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. హమద్ మెడికల్ కార్పొరేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ మరియు ప్రభుత్వ, సెమీ-గవర్నమెంటల్ మరియు ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాల సహకారంతో అమలు చేస్తున్నారు.
నవంబర్ మొదటి వారం వరకు ప్రచారం ప్రారంభించినప్పటి సుమారు 58 వేలమంది వ్యక్తులకు టీకాలు వేశారు. ఈ మేరకు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సంవత్సరం 103 కి పైగా ఆరోగ్య కేంద్రాలలో ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇన్ఫ్లుఎంజా టీకా కోసం ప్రాధాన్యత ఇవ్వబడిన సమూహాలలో షుగర్, గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండాల బలహీనత మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి దీర్ఘకాలిక పరిస్థితులు ఉన్న వ్యక్తులకు మేలు చేస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడిన వారు), 6 నెలల నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







