శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- November 08, 2025
మనామా: 12 శాతం శాశ్వత వైకల్యం పొందిన బాధితుడికి BD 7,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, కోర్టు ఫీజులు మరియు ఖర్చులను కూడా భరించాలని, వైద్య కమిటీల డిపాజిట్ కోసం BD 90 మరియు న్యాయవాదుల ఫీజులో BD 500 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కాగా, బాధితుడు కోలుకోవడానికి దాదాపు ఐదు నెలలకు పైగా సమయం పడే అవకాశం ఉందని, వైద్య ఖర్చులు మరియు ఆదాయ నష్టంతో సహా భౌతిక మరియు నైతిక నష్టాలకు పరిహారం కోరాడు.
తాజా వార్తలు
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!







