శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- November 08, 2025
మనామా: 12 శాతం శాశ్వత వైకల్యం పొందిన బాధితుడికి BD 7,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, కోర్టు ఫీజులు మరియు ఖర్చులను కూడా భరించాలని, వైద్య కమిటీల డిపాజిట్ కోసం BD 90 మరియు న్యాయవాదుల ఫీజులో BD 500 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కాగా, బాధితుడు కోలుకోవడానికి దాదాపు ఐదు నెలలకు పైగా సమయం పడే అవకాశం ఉందని, వైద్య ఖర్చులు మరియు ఆదాయ నష్టంతో సహా భౌతిక మరియు నైతిక నష్టాలకు పరిహారం కోరాడు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









