శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- November 08, 2025
మనామా: 12 శాతం శాశ్వత వైకల్యం పొందిన బాధితుడికి BD 7,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, కోర్టు ఫీజులు మరియు ఖర్చులను కూడా భరించాలని, వైద్య కమిటీల డిపాజిట్ కోసం BD 90 మరియు న్యాయవాదుల ఫీజులో BD 500 చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కాగా, బాధితుడు కోలుకోవడానికి దాదాపు ఐదు నెలలకు పైగా సమయం పడే అవకాశం ఉందని, వైద్య ఖర్చులు మరియు ఆదాయ నష్టంతో సహా భౌతిక మరియు నైతిక నష్టాలకు పరిహారం కోరాడు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







