బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- November 08, 2025
కువైట్: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా మేళా 2025 షెడ్యల్ విడుదలైంది. నవంబర్ 28న మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు సాల్మియాలోని బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఈ వేడుకలు ప్రారంభమైంది.
ఇక ఈ వేడుకల సందర్భంగా భారతదేశానికి చెందిన వివిధ రకాల సాంప్రదాయ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానీ పూరి ఛాలెంజ్, బిర్యానీ కాంటెస్ట్, మాస్టర్ చెఫ్ కాంటెస్ట్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ కాంటెస్ట్లతో సహా అనేక కమ్యూనిటీ పోటీలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







