బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- November 08, 2025
కువైట్: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా మేళా 2025 షెడ్యల్ విడుదలైంది. నవంబర్ 28న మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు సాల్మియాలోని బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఈ వేడుకలు ప్రారంభమైంది.
ఇక ఈ వేడుకల సందర్భంగా భారతదేశానికి చెందిన వివిధ రకాల సాంప్రదాయ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానీ పూరి ఛాలెంజ్, బిర్యానీ కాంటెస్ట్, మాస్టర్ చెఫ్ కాంటెస్ట్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ కాంటెస్ట్లతో సహా అనేక కమ్యూనిటీ పోటీలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









