బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- November 08, 2025
కువైట్: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా మేళా 2025 షెడ్యల్ విడుదలైంది. నవంబర్ 28న మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు సాల్మియాలోని బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఈ వేడుకలు ప్రారంభమైంది.
ఇక ఈ వేడుకల సందర్భంగా భారతదేశానికి చెందిన వివిధ రకాల సాంప్రదాయ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానీ పూరి ఛాలెంజ్, బిర్యానీ కాంటెస్ట్, మాస్టర్ చెఫ్ కాంటెస్ట్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ కాంటెస్ట్లతో సహా అనేక కమ్యూనిటీ పోటీలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







