సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- November 08, 2025
మస్కట్: ఎలక్ట్రానిక్ సేవలు మరియు కాల్ సెంటర్ నాణ్యతను పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, తాత్కాలిక అంతరాయం కలిగించే వ్యవస్థను డెవలప్ మెంట్ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది నవంబర్ 7 న ఉదయం 8:00 గంటలకు ప్రారంభమైంది. తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి తాము శ్రద్ధగా పని చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!









