సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- November 08, 2025
మస్కట్: ఎలక్ట్రానిక్ సేవలు మరియు కాల్ సెంటర్ నాణ్యతను పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, తాత్కాలిక అంతరాయం కలిగించే వ్యవస్థను డెవలప్ మెంట్ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది నవంబర్ 7 న ఉదయం 8:00 గంటలకు ప్రారంభమైంది. తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి తాము శ్రద్ధగా పని చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!







