సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- November 08, 2025
మస్కట్: ఎలక్ట్రానిక్ సేవలు మరియు కాల్ సెంటర్ నాణ్యతను పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, తాత్కాలిక అంతరాయం కలిగించే వ్యవస్థను డెవలప్ మెంట్ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది నవంబర్ 7 న ఉదయం 8:00 గంటలకు ప్రారంభమైంది. తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి తాము శ్రద్ధగా పని చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







