సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- November 08, 2025
మస్కట్: ఎలక్ట్రానిక్ సేవలు మరియు కాల్ సెంటర్ నాణ్యతను పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, తాత్కాలిక అంతరాయం కలిగించే వ్యవస్థను డెవలప్ మెంట్ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది నవంబర్ 7 న ఉదయం 8:00 గంటలకు ప్రారంభమైంది. తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి తాము శ్రద్ధగా పని చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







