సెప్టెంబర్ 19న తీవ్రవాదులపై విచారణ
- September 01, 2018
బహ్రెయిన్:ఫోర్త్ హై క్రిమినల్ కోర్టులో సెప్టెంబర్ 19న 13 మంది తీవ్రవాదులపై విచారణ జరగనుంది. తీవ్రవాద సంస్థను స్థాపించి, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మాలోటోవ్ కాక్టెయిల్స్ని పొసెస్ చేయడం, అలాగే సోషల్ మీడియా ద్వారా పోర్నోగ్రాఫిక్ ఫొటోలు, వీడియోల్ని ప్రచారం చేయడం వంటివి నిందితులు చేస్తున్నట్లు చీఫ్ ఆఫ్ ది టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ ఛాన్సెలర్ డాక్టర్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







