పాక్కు రూ. 2100 కోట్ల అమెరికా సాయం కట్
- September 01, 2018
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పెద్ద ఝలక్. పాకిస్తాన్కు ప్రకటించిన రూ. 2100 కోట్ల సాయాన్ని నిలిపి వేయాలని అమెరికా నిర్ణయించింది. తీవ్రవాదాన్ని అణవేయడంలోపాకిస్థాన్ ఘోరంగా విఫలమైందని పెంటగాన్ అంటోంది. వాస్తవానికి ట్రంప్ అధికారికంలోకి వచ్చిన వెంటనే పాకిస్తాన్కు ఇస్తున్న సాయంలో కోత విదించాలని ప్రకటించారు. తీవ్రవాదులకు పాకస్థాన్ స్వర్గధామ్ంగా మారిందని ట్రంప్ ఆరోపించారు. సంకీర్ణ సాయ నిధి కింద ప్రకటించిన ఈ నిదులను పాకిస్తాన్ పొందాలంటే తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా అంటోంది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







