పాక్కు రూ. 2100 కోట్ల అమెరికా సాయం కట్
- September 01, 2018
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు పెద్ద ఝలక్. పాకిస్తాన్కు ప్రకటించిన రూ. 2100 కోట్ల సాయాన్ని నిలిపి వేయాలని అమెరికా నిర్ణయించింది. తీవ్రవాదాన్ని అణవేయడంలోపాకిస్థాన్ ఘోరంగా విఫలమైందని పెంటగాన్ అంటోంది. వాస్తవానికి ట్రంప్ అధికారికంలోకి వచ్చిన వెంటనే పాకిస్తాన్కు ఇస్తున్న సాయంలో కోత విదించాలని ప్రకటించారు. తీవ్రవాదులకు పాకస్థాన్ స్వర్గధామ్ంగా మారిందని ట్రంప్ ఆరోపించారు. సంకీర్ణ సాయ నిధి కింద ప్రకటించిన ఈ నిదులను పాకిస్తాన్ పొందాలంటే తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అమెరికా అంటోంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







