ఖతర్ జాతీయదినాన్ని పురస్కరించుకొని ప్రత్యక ఆఫేర్లను ప్రకటించిన ఒరేడో సంస్థ
- December 17, 2015
ఖతర్ జాతీయదినాన్ని పురస్కరించుకొని ఒరేడో సంస్థ ప్రత్యక ఆఫేర్లను ప్రకటించింది. తమ
వినియోగదారులు ఎవరైనా , 6 జి బి రీచార్జే దేట కార్డును కొని, అదే ధరతో 5 రెట్ల జి బి.ని
పొందవచ్చని సంబందిత యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది . దీని ద్వారా పొందే లాభమేమిటంటే,
కేవలం 6 జి బి రీచార్జేతో 30 జి బి పొందవచ్చు అని అన్నారు. ఈ ఆఫర్ గురువారం నుంచి 3
రోజుల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు . ఖతర్ జాతీయదినాన్ని
పురస్కరించుకొని తాము ఇస్తున్న ఈ సదుపాయం ద్వారా ఫోటోలు , చిత్రాలు , సంక్షిప్త సందేశాలు
ఒకరి నుంచి మరొకరికి పంపడానికి వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







