దుబాయ్:రీజియన్ వైజెస్ట్ మెన్లో షేక్ మొహమ్మద్
- September 06, 2018
దుబాయ్:యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మిడిల్ ఈస్ట్ రీజియన్లో వైజెస్ట్ మెన్ లిస్ట్కి రిఫర్ చేయబడ్డారు. న్యూయార్క్ టైమ్స్ ఇంటర్నేషనల్ ఎడిషన్లో థామస్ ఎల్ ఫ్రీడ్మేన్, మిడిల్ ఈస్ట్లో పొలిటికల్ సిట్యుయేషన్పై దుబాయ్ రూలర్ ట్వీట్స్ని పేర్కొన్నారు. 'గత ఆగస్ట్లో షేక్ మొహమ్మద్, సౌదీపై పలు ట్వీట్స్ చేశారు. అరబ్ వరల్డ్ మేనేజ్మెంట్ క్రౌసిస్ని కలిగి వుందనీ, రిసోర్సెస్ పరంగా ఎలాంటి క్రైసిస్ లేదని అందులో పేర్కొన్నారు. నేచురల్ రిసోర్సెస్ లేకుండా చైనా, జపాన్ ఎలా వున్నాయన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు' అంటూ థామస్, తాను రాసిన ఆర్టికల్లో చెప్పారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ని కూడా ప్రశంసించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







