హజ్ తర్వాత సౌదీని విడిచి వెళ్ళిన మిలియన్కి పైగా ఫిలిగ్రిమ్స్
- September 07, 2018
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం 1,758,722 ఫారిన్ ఫిలిగ్రిమ్స్లో 1,001,783 ఫిలిగ్రిమ్స్ సెప్టెంబర్ 6 నాటికి దేశం విడిచి వెళ్ళారని తెలుస్తోంది. ఆగస్ట్ 19న డే ఆఫ్ అరాఫత్ సందర్భంగా 2.3 మిలియన్ ఫిలిగ్రిమ్స్ మక్కా సబర్బ్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, హజ్ ఆర్గనైజేషన్ సమర్థతను ఈ సందర్భంగా అభినందించారు. ఫిలిగ్రిమ్స్ ప్రార్థనలు ఫలించి, ఫిలిగ్రిమ్స్ అంతా తమ స్వస్థలాలకు క్షేమంగా వెళ్ళాలని అల్లాని తాను ప్రార్థించినట్లు కింగ్ చెప్పారు. కింగ్ అలాగే క్రౌన్ ప్రిన్స్ ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ని హజ్ నిర్వహణపై అభినందించారు. సుప్రం హజ్ కమిటీ హెడ్గా ఆయన వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







